"జై లవ కుశ" పాటలు రిలీజ్ (Audio)

జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పత

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:26 IST)
జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
అయితే, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ మూడు లుక్స్ విడుద‌ల చేసి అభిమానుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన టీం తాజాగా దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియోను విడుద‌ల చేసింది. 
 
అలాగే, ఈనెల 10వ తేదీన అభిమానుల కోసం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అదేరోజు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల కానుంది. 
 
ఈ మూవీలో 'జై, ల‌వ‌, కుశ' అనే పాత్ర‌ల‌లో ఎన్టీఆర్ కనిపించ‌నుండగా ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో అల‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలోని పాటలను మీరూ వినండి. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments