Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగస్థలం'' సక్సెస్ మీట్.. చీఫ్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్

''రంగస్థలం'' సినిమా తాజాగా రూ.150కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రంగస్థలం నాలుగో స్థానంలో నిలిచింది. విడుదలైన 11 రోజుల్లోనే ఈ సినిమా రూ.

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:25 IST)
''రంగస్థలం'' సినిమా తాజాగా రూ.150కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రంగస్థలం నాలుగో స్థానంలో నిలిచింది. విడుదలైన 11 రోజుల్లోనే ఈ సినిమా  రూ.150 కోట్ల గ్రాసును సాధించడం విశేషం. ఓవర్సీస్‌లోను రంగస్థలం హవా కొనసాగుతోంది. నాన్నకు ప్రేమతో చేసిన సుకుమార్.. ఎన్టీఆర్‌కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. 
 
ఇక గ్రామీణ నేపథ్యంలో 'రంగస్థలం' సినిమా చేసి చరణ్‌కి కూడా అనూహ్యమైన విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు సుక్కు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీస్థాయిలో సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే రంగస్థలం సక్సెస్ మీట్ వేదిక ఎక్కడనేది ఆసక్తిగా మారింది. 
 
హైదరాబాద్-యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుకను జరపనున్నారనేది తాజా సమాచారం. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments