Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలి "గీతాంజలి-2"గా మళ్లీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలికి సీక్వెల్ రానుంది. గీతాంజలి-2 పేరిట ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులోనూ అంజ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (15:43 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో ''గీతాంజలి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గీతాంజలికి సీక్వెల్ రానుంది. గీతాంజలి-2 పేరిట ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌ (కేఎఫ్‌సీ), ఎం.వి.వి.సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ తెలిపారు. ఈ సినిమా వివరాల్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.
 
ఇంకా కోన వెంకట్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ నుంచి అభినేత్రి, నిన్ను కోరి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. త్వరలోనే ఆది పినిశెట్టి, తాప్సి, రితికసింగ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ''నీవెవరో'' కూడా విడుదల కాబోతోందన్నారు. అలాగే త్వరలోనే ''గీతాంజలి 2''ని సెట్స్‌పైకి తీసుకెళతాం. థ్రిల్లర్‌ కామెడీ కథతో ఈ చిత్రం రూపొందబోతోందని చెప్పారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments