Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా సింగ్ ఇంట విషాదం.. జాగ్రత్తగా వుండాలని కరాటే కళ్యాణి...

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (08:36 IST)
Geetha singh
కితకితలు కమెడియన్, సినీ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇంకా కారులో అయినా బైకుపై అయినా జాగ్రత్తగా వుండాలని... గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని.. ఓం శాంతి అంటూ పోస్టులో పేర్కొన్నారు. కితకితలు, ఎవడిగోల వాడిది వంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు. 
 
తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా వున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గీతా సింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments