Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా సింగ్ ఇంట విషాదం.. జాగ్రత్తగా వుండాలని కరాటే కళ్యాణి...

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (08:36 IST)
Geetha singh
కితకితలు కమెడియన్, సినీ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇంకా కారులో అయినా బైకుపై అయినా జాగ్రత్తగా వుండాలని... గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని.. ఓం శాంతి అంటూ పోస్టులో పేర్కొన్నారు. కితకితలు, ఎవడిగోల వాడిది వంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు. 
 
తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా వున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గీతా సింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments