Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా సింగ్ ఇంట విషాదం.. జాగ్రత్తగా వుండాలని కరాటే కళ్యాణి...

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (08:36 IST)
Geetha singh
కితకితలు కమెడియన్, సినీ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇంకా కారులో అయినా బైకుపై అయినా జాగ్రత్తగా వుండాలని... గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని.. ఓం శాంతి అంటూ పోస్టులో పేర్కొన్నారు. కితకితలు, ఎవడిగోల వాడిది వంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు. 
 
తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా వున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గీతా సింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments