కేజీఎఫ్ చాప్టర్ 2 బిజినెస్ అదుర్స్.. రూ.160 కోట్ల మార్కును..?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (18:26 IST)
దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన కేజీఎఫ్ సినిమా గురించి తెలిసిందే. 2018 డిసెంబర్‌లో వచ్చిన ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాతో కన్నడ హీరోగా యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. 
 
దర్శకుడు కూడా జాతీయ స్థాయి డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. కేజీఎఫ్2గా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అది పక్కన పెడితే ఈ సినిమా థియేటిరికల్ విడుదల కాకుండానే భారీ బిజెనెస్ చేసింది. 
 
ఈ సినిమా తెరకెక్కనున్న అన్ని భాష్లలో కలిపుకొని దాదాపు రూ.160 కోట్ల మార్క్‌ను దాటిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దాదాపు రూ.55 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 
 
జులై 16న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నారు. వీరితో పాటు రవీనా టాండన్, శ్రీనిథి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్‌లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అందరిలోనూ తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments