Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తెరపై మరో హీరోయిన్.. ఈ అవంతిక ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (21:38 IST)
Avanthika
రాధే శ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా అలనాటి నటి భాగ్యశ్రీ నటించింది. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. 'మైనే ప్యార్ కియా' నటి ఇప్పుడు తన కూతురిని తెలుగు సినిమాల్లోకి ప్రవేశపెడుతోంది. భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో అడుగుపెట్టనుందని ఇటీవల ప్రకటించారు. ఇంకా ఆమె బెల్లంకొండ గణేష్‌కి జోడీగా నటిస్తుంది. 
 
ఈ యువ నటుడు ఇటీవల 'నాంది' ఫేమ్ నిర్మాత సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. భాగ్యశ్రీ తన కుమార్తెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే నిర్మాత ప్రతిపాదనకు అంగీకరించింది. అవంతిక తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులర్.. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments