Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (17:34 IST)
రాంచరణ్- ఉపాసన తమ 10వ పెళ్లి రోజు వేడుకలు ఇటలీలో సెలెబ్రేట్ చేసుకున్న తరహాలో.. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇటలీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రాంచరణ్ కంటే కొన్ని రోజుల ముందుగానే మహేష్ బాబు కూడా ఇటలీకి వెళ్ళాడు.
 
'సర్కారు వారి పాట' రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళాడు మహేష్. అక్కడ మహేష్ తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.
 
తాజాగా తన ఫ్యామిలీతో మహేష్ బాబు తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు మహేష్ బాబు. 'ఇది రోడ్‌ ట్రిప్‌. నెక్ట్స్‌ స్టాప్‌ ఇటలీ. లంచ్‌ విత్‌ ది క్రేజీస్‌' అంటూ రాసుకొచ్చాడు.
 
ఈ ఫొటోలో మహేష్‌తో పాటు నమ్రతా శిరోద్కర్‌, గౌతమ్‌, సితారల హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments