Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హాశివ‌రాత్రినాడు వీరు ఏంచేశారో తెలుసా!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (23:12 IST)
Rakul, samtha, laxmi
హీరోయిన్ల‌కు సెంటిమెట్లు ఎక్కువ‌. అందులో ల‌క్ష్మీమంచుకు మ‌రీను. స‌మంత‌, ర‌కుల్ స‌రేస‌రే. షూటింగ్‌కు బ‌య‌లుదేరేముందు ప్రార్థ‌న చేసుకుని మ‌రీ వ‌స్తుంది స‌మంత‌. అలాగే ర‌కుల్ కూడా. ఇంత సెంటిమెంట్ వున్న వీరు మ‌హాశివ‌రాత్రి వ‌చ్చిందంటే ఊరుకుంటారా. ఏకంగా కోయంబ‌త్తూరు చెక్కేశారు. ప్ర‌తి ఏడాది ఈషా ఫౌండేష‌న్ నిర్వ‌హించే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ వుంటారు. స‌ద్గురు చెప్పిన బోధ‌న‌లు, యోగా విధానాలు పాటిస్తూ మెడిటేష‌న్ చేస్తుంటారు. ఈసారికూడా శివ‌రాత్రికి సినిరంగంలో ప‌లువురుకి ఆహ్వానాలు అందాయి. కొంత‌మంది న‌టీన‌టులు వెళ్ళారు. కానీ ఈ ముగ్గురు మాత్రం త‌మ సోష‌ల్‌మీడియాలో ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

శివ‌రాత్రినాడు మాకు దొరికిన మ‌హాభాగ్యంగా వారు పేర్కొంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అశేషమైన భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం గురువారం రాత్రి జరిగింది. ఈ శివరాత్రి వేడుకల్లో సింగర్ మంగ్లీ పరమశివుడి గీతాలతో భక్తులను ఓలలాడించింది. సద్గురు కూడా నటరాజు భంగిమల్లో నృత్యం చేసి వారిలో మరింత ఉత్సాహం నింపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్స్ స‌మంత‌, రకుల్ ప్రీత్ సింగ్, మంచు ల‌క్ష్మీ హాజరు అయ్యారు. వారితో పాటు అటు తమిళ్, కన్నడ హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments