Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌కు సరిజోడి నేను కాదు : దిశాపటానీ

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:08 IST)
టాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కఠిన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఇకపై నటించబోనని ప్రకటించింది. ఈ అమ్మడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ - దిశా పటానీలు కలిసి నటించిన చిత్రం "భరత్". ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రాను ఎంపికచేశారు. కానీ ఆమె అనివార్య కారణాల రీత్యా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కత్రినా, దిశా పటానీలు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, సల్మాన్‌ సరసన నటించడంపై దిశా పటానీ స్పందిస్తూ, సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేయబోనని స్పష్టం చేసిందట. అసలు కారణం ఏంటి అనేది తెలియదుగానీ.. సల్మాన్ పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని.. అందుకే ఇకపై సల్మాన్‌తో కలిసి పని చేయనని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments