Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌కు సరిజోడి నేను కాదు : దిశాపటానీ

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:08 IST)
టాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కఠిన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఇకపై నటించబోనని ప్రకటించింది. ఈ అమ్మడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ - దిశా పటానీలు కలిసి నటించిన చిత్రం "భరత్". ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రాను ఎంపికచేశారు. కానీ ఆమె అనివార్య కారణాల రీత్యా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కత్రినా, దిశా పటానీలు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, సల్మాన్‌ సరసన నటించడంపై దిశా పటానీ స్పందిస్తూ, సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేయబోనని స్పష్టం చేసిందట. అసలు కారణం ఏంటి అనేది తెలియదుగానీ.. సల్మాన్ పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని.. అందుకే ఇకపై సల్మాన్‌తో కలిసి పని చేయనని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments