Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి చీటింగ్... మండిపడిన ఫ్యాన్స్..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (10:12 IST)
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం "ఎన్.జి.కె" (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి తన అభిమానులను మోసం చేసిందట. దీంతో ఆమెపై అభిమానులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఫిదా భామ... దిగివచ్చి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిందట. ఇంతకు ఫ్యాన్స్‌ ఆమె ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.  
 
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు కలిసి నటించిన చిత్రం ఎన్.జి.కె. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్‌చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్‌ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియపరిచింది. 
 
అయితే.. కొన్ని కారణాల ఈ భామ అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చాటింగ్ కోసం మేము ఎదురుచూస్తూంటే నువ్వు చీటింగ్ చేస్తావా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో.. అభిమానులకు సారీ చెప్పి, మళ్లీ సోషల్ మీడియాలో కలుద్దాం అంటూ సాయిపల్లవి తెలివిగా తప్పించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments