Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి చీటింగ్... మండిపడిన ఫ్యాన్స్..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (10:12 IST)
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం "ఎన్.జి.కె" (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి తన అభిమానులను మోసం చేసిందట. దీంతో ఆమెపై అభిమానులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఫిదా భామ... దిగివచ్చి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిందట. ఇంతకు ఫ్యాన్స్‌ ఆమె ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.  
 
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు కలిసి నటించిన చిత్రం ఎన్.జి.కె. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్‌చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్‌ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియపరిచింది. 
 
అయితే.. కొన్ని కారణాల ఈ భామ అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చాటింగ్ కోసం మేము ఎదురుచూస్తూంటే నువ్వు చీటింగ్ చేస్తావా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో.. అభిమానులకు సారీ చెప్పి, మళ్లీ సోషల్ మీడియాలో కలుద్దాం అంటూ సాయిపల్లవి తెలివిగా తప్పించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments