Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి' రీమేక్ షురూ.. హీరో తండ్రిగా స్టార్ డైరెక్టర్

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (15:29 IST)
"అర్జున్ రెడ్డి" సినిమా చూసి ఫిదా అయిన విక్రమ్ తన కొడుకు ధృవ్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి ఈ సినిమాను ఎంచుకున్నాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. మొదటగా బాల దర్శకత్వంలో "వర్మ" టైటిల్‌తో ఈ రీమేక్ మొదలైంది. 
 
ట్రైలర్ విడుదల చేసి, సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత అవుట్‌పుట్ నచ్చకపోవడంతో అనూహ్యంగా డైరెక్టర్‌ను, హీరోయిన్‌ను తప్పించి మొత్తం మొదటి నుండి స్టార్ట్ చేసారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసారు. 
 
గిరిసాయి దర్శకత్వంలే తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి బనిత సంధుని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోగా నటిస్తున్న ధృవ్‌కి తండ్రిగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఈ సినిమాలో 2020లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments