Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 16న ఆమరణ నిరాహారదీక్ష : దిలీప్ రాజా

Webdunia
గురువారం, 18 జులై 2019 (16:41 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్దికి రూ.500 కోట్ల‌తో ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌కుంటే ఆగ‌స్టు 16వ తేదీన తెనాలి మార్కెట్ సెంట‌ర్లో ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు దిగనున్నట్టు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, మూవీ ఆర్ట్స్ అసోసియేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడు, ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా ప్రకటించారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రెండు ల‌క్ష‌ల 27 వేల కోట్ల రూపాయ‌ల‌కుపైగా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడితే అందులో సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. చిన్న సినిమాల‌ను క‌నీసం వారంలో రెండు రోజులు ప్ర‌ద‌ర్శించేట్టు ముఖ్య‌మంత్రి చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. కేవ‌లం ఐదుగురు నిర్మాత‌ల చేతుల్లో సినిమా థియేట‌ర్లు ఉండ‌టం హేయ‌మైన చ‌ర్య అని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టిసారించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments