Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (15:18 IST)
విడాకుల కేసులో ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, హీరో ధనుష్‍‌ దంపతులు గురువారం చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. గత మూడు దఫాలపాటు జరిగిన విచారణకు ఆమె హాజరుకాలేదు. అలాగే, ఆమె భర్త, హీరో, దర్శక నిర్మాత ధనుష్ కూడా హాజరుకాలేదు. 
 
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్ అతని సతీమణి ఐశ్వర్య తాజాగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని విడిపొయేందుకు నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. 
 
ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇరువురి వాదనలు ఆలకించిన కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ధనుష్ - ఐశ్వర్య దంపతులు విడిపోవడం ఖాయమని తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments