Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందే అన్నీ చేస్తే పెళ్లి తర్వాత మజా ఏం ఉంటుంది : దీపికా

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:31 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. ఇటీవలే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఆరేళ్లుగా ప్రేమించుకున్న వీరు.. గత యేడాది ఇటలీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ గత 2013లో వచ్చిన "రామ్ లీలా" చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలోపడ్డారు. 
 
అయితే, ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా సహజీవనం చేసే సెలెబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు మీరు కూడా సహజీవనం చేశారా? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొనె ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. 
 
"పెళ్లికి ముందే సహజీవనం చేస్తే... పెళ్లయిన తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించింది. ఇష్టపడ్డ వ్యక్తి గురించి ముందుగానే తెలుసుకోవాలనే కొందరు ఇలా చేస్తుంటారని... తనకు ఆ పద్ధతి ఇష్టం లేదని చెప్పింది. తామిద్దరం సరైన నిర్ణయమే తీసుకున్నామని భావిస్తున్నానని తెలిపింది. భారతీయ వివాహ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని... భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామని" చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments