Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ కామ్రేడ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ (Video)

Webdunia
బుధవారం, 15 మే 2019 (13:28 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "డియర్ కామ్రేడ్". ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన  ఈచిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే.. ఒడి చేరి ఒకటైపోయే.. తీరం కోరే ప్రాయం..' అంటూ సాగే రొమాంటిక్‌గా ఈ పాట సాగుతోంది. ఈ పాటను ఇప్పటికే 1.40 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. 
 
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.. రెహ్మాన్ సాహిత్యం.. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది. కాగా, "గీత గోవిందం" తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలు జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments