Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం.. దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూత

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (08:47 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. విక్టరీ వెంకటేష్ సొంత బాబాయి మోహన్ బాబు కన్నుమూశారు. ఆయనకు 73 సంవత్సరాలు. ఈయన దిగ్గజ నిర్మాత డి.రామానాయుడికి సొంత సోదరుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని ఉన్న తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కాగా, దగ్గుబాటి కుటుంబం స్వస్థలం కారంచేడు అని తెల్సిందే. 
 
మరోవైపు, దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలు బుధవారం కారంచేడులో నిర్వహించనున్నారు. బాబాయి మృతి నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు, ఆయన తనయుడు అభిరామ్, కారంచేడు వెళ్లి నివాళులు అర్పించారు. హీరోలు వెంకటేష్, దగ్గుబాటి రానాలు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు బుధవారం కారంచేడు వెళ్లి నివాళులు అర్పించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments