Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడవని కరోనా జ్వరం.. ఐశ్వర్య - ఆరాధ్య ఆస్పత్రికి తరలింపు

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (22:35 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు. అయితే, ఆమెకు జ్వరం ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే, దగ్గు, జలుబు ఏమాత్రం ఉపశమనం ఇవ్వలేదు. దీంతో ఐశ్వర్యా రాయ్‌ను ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ చిన్నారిని కూడా నానావతి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, ఇటీవల బాలీవుడ్ స్టార్ అమితాబ్‌తో పాటు.. ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో వారిని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత బిగ్ బి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఇందులో ఐశ్వర్యా రాయ్, ఈమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ అని తేలగా, అమితాబ్ సతీమణి జయా బచ్చన్‌కు మాత్రం నెగెటివ్ అని వచ్చింది. అయినప్పటికీ వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. అలాగే, అమితాబ్ కుటుంబ సభ్యులు నివసించే జల్సా నివాసాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ముంబై మున్సిపల్ అధికారులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments