Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు బాలయ్య భారీ విరాళం, రూ. 1 కోటి, చిరంజీవి ట్రస్టుకి రూ. 50 లక్షలు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:25 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆ వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో వేలకోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ప్రజలను ఈ వైరస్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఖజానాపై భారీగా భారం పడుతోంది. ప్రభుత్వాలకు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు దాతలు.
 
ఈ ప్రయత్నానికి తాము సైతం చేదోడువాదోడుగా ఉంటామని సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఇప్పటికే చాలామంది సినిమా స్టార్స్ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందించారు. ఈ విరాళంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయలు, సినీ కార్మికుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకి రూ. 25 లక్షలు ఇస్తున్నట్టుగా బాలకృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments