Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరి కళ్లు నా మీదే వుంటాయి... అందుకే..?: రకుల్ ప్రీత్ సింగ్

ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రధారిగా గ్లామర్ తార రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశం తనకు దక్కడంపై రకుల్ తాజాగా హర్షం వ్యక్తం చేసింది.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (16:28 IST)
ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రధారిగా గ్లామర్ తార రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశం తనకు దక్కడంపై రకుల్ తాజాగా హర్షం వ్యక్తం చేసింది. అంతేగాకుండా కోట్లాది మంది భారతీయ అభిమానుల్ని సొంతం చేసుకున్న లెజెండ్ శ్రీదేవికి తానూ ఓ అభిమానిని అని రకుల్ చెప్పుకొచ్చింది.


అలాంటి తాను ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో కనిపించనుండటం చెప్పలేనంత ఆనందంగా వుందని రకుల్ వెల్లడించింది. చాలా ఛాలెంజ్‌తో కూడిన ఆ పాత్రకు న్యాయం చేయగలననే నమ్మకం వుందని రకుల్ తెలిపింది. 
 
ఇకపోతే.. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో మొదటి భాగానికి కథా నాయకుడు, రెండో భాగానికి మహా నాయకుడు అనే పేరు ఖరారు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రను రకుల్‌ పోషిస్తోంది. 
 
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ తానెప్పుడూ శ్రీదేవిని కలవలేదని.. అందుకే ఆమె సినిమాలను చూస్తున్నానని తెలిపింది. ఓ గొప్ప నటి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా వున్నా.. అందరి కళ్లు తన మీదే వుంటాయని చాలా జాగ్రత్తలు తీసుకుంటానని రకుల్ తెలిపింది. వంద శాతం శ్రీదేవి పాత్రకు న్యాయం చేయగలననే నమ్ముతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments