Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్ సినిమాలకు బై చెప్పేశారా? అసలు సంగతేంటి?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:17 IST)
చియాన్ విక్రమ్‌కు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ టాలీవుడ్ సంచలనం అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్ 'వర్మ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలకు బై చెప్పేశాడని వార్తలు వస్తున్నాయి. ధృవ్ నటించిన వర్మ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో విక్రమ్ సినిమాలకి గుడ్ బై చెప్పి.. తనయుడు కెరీర్ పై ఫోకస్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. 
 
కానీ ఈ ప్రచారంలో నిజం లేదని విక్రమ్ పీఆర్వో స్పందించారు. సినిమాల నుంచి విక్రమ్ తప్పుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments