Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన రుగ్మతతో బాధపడుతున్న సమంత... చిరంజీవి ఓదార్పు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (15:12 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత అరుదైనరుగ్మతతో బాధపడుతున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సమంత నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ఓ సందేశం వెల్లడించారు. డియర్ సామ్ అంటూ చిరు ట్వీట్ చేశారు. 
 
"మన జీవితాల్లో ఎప్పటికపుడు సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలోని సత్తాని వెలికితీయడానిక ఇలాంటి సవాళ్లు ఉపకరిస్తుంటాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ సవాల్‌ను కూడా నువ్వు అధిగమించగలవని నేను ఖచ్చితంగా చెప్పగలను. త్వరలోనే నువ్వు మామూలు మనిషివి అవుతారు. ఈ కష్ట సమయంలో నీకు ధైర్యం, దృఢవిశ్వాసం కలగాలని కోరుకుంటున్నాను. ఆ దేవశక్తి కూడా నీ వెంటే ఉంటుందని ఆశిస్తున్నాను" అంటూ చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments