Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తాడేపల్లి నివాసంలో సీఎం జగన్‌తో చిరు బృందం భేటీ

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (07:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు సమావేశంకానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగనుంది. 
 
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఇది పెద్ద వివాదం రేపింది. ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ టాలీవుడ్ పెద్దలు పదేపదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టిక్కెట్ల వివాదంపై మాట్లాడేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం గురువారం సీఎం జగన్‌తో ఆయన కార్యాలయంలో భేటీకానుంది. 
 
ఈ భేటీలో టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబులతో పాటు ప్రముఖ నిర్మాతలు రాజమౌళి, కొరటాల శివ తదితరులు గురువారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా, టిక్కెట్ ధర సమస్య నిస్సందేహంగా సంభాషణ యొక్క ప్రధాన దృష్టి అవుతుంది. ఈ సమావేశం టాలీవుడ్ కలల పరాకాష్టను సూచిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అనుకూలమైన అప్‌డేట్ వెలువడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments