ఆస్కార్ అవార్డుల నామినేషన్: భారత్‌కు నిరాశ.. ఒక్క డాక్యుమెంటరీకే..?

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (01:44 IST)
ఆస్కార్ అవార్డుల్లో భారతీయ కథా ఆధారిత డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది నామినేషన్స్‌లో ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది.
 
విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ వంటి అగ్రనటులు బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుపై భారతీయ ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. 
 
అయితే భారత్ పంపిన సూర్య నటించిన జై భీమ్, మోహన్‌లాల్ నటించిన మరక్కర్ ఫైనల్ నామినేషన్‌లోకి చేరలేకపోయాయి. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్‌ను ప్రకటించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments