Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డుల నామినేషన్: భారత్‌కు నిరాశ.. ఒక్క డాక్యుమెంటరీకే..?

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (01:44 IST)
ఆస్కార్ అవార్డుల్లో భారతీయ కథా ఆధారిత డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది నామినేషన్స్‌లో ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది.
 
విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ వంటి అగ్రనటులు బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుపై భారతీయ ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. 
 
అయితే భారత్ పంపిన సూర్య నటించిన జై భీమ్, మోహన్‌లాల్ నటించిన మరక్కర్ ఫైనల్ నామినేషన్‌లోకి చేరలేకపోయాయి. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్‌ను ప్రకటించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments