చేత‌న్ చీను 'విద్యార్థి' షూటింగ్ పూర్తి

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (19:06 IST)
చేతన్ చీను హీరోగా మధు మాదాసు దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "విద్యార్థి" షూటింగ్ పూర్తి అయ్యింది. బన్నీ వాక్స్ హీరోయిన్‌. మ‌హాస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆళ్ల వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఎ లోన్ ఫైట్ ఫ‌ర్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. డిసెంబ‌ర్ నెలాఖ‌రులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, 2021 జ‌న‌వ‌రిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
నిర్మాత ఆళ్ల వెంక‌ట్‌ మాట్లాడుతూ, "ఇటీవ‌ల‌ విడుదల చేసిన టీజర్‌కు, మొదటి పాటకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టీజ‌ర్‌ ట్రెండింగ్‌లో నిలిచింది" అని తెలియజేశారు. 
 
దర్శకుడు మ‌ధు మాదాసు మాట్లాడుతూ, "య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ప్రతి వ్యక్తికీ ఒక కథ‌ ఉంటుంది, ప్రతి కథ‌లోనూ ప్రేమ ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో మన జ్ఞానం అంగారక గ్రహం దాటేస్తుంటే కుల పిచ్చి ఉన్న కొంత మంది అజ్ఞానం మాత్రం అంటరానితనం నుంచి అంగుళం కూడా దాటడం లేదు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరి మన్ననలు పొందుతుంది" అనే నమ్మకాన్ని వ్య‌క్తంచేశారు.
 
తారాగ‌ణం:
చేత‌న్ చేన్‌, బ‌న్నీ వాక్స్, ర‌ఘుబాబు, మ‌ణిచంద‌న‌, జీవా, టీఎన్ఆర్‌, న‌వీన్ నేని, య‌డం రాజు, నాగ‌మ‌హేష్‌, ప‌వ‌న్ సురేష్‌, శ‌ర‌ణ్ అడ్డాల‌.
 
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మ‌ధు మాదాసు
నిర్మాత‌: ఆళ్ల వెంక‌ట్‌
స‌హ నిర్మాత‌: రాజేటి రామ‌కృష్ణ‌
బ్యాన‌ర్‌: మ‌హాస్ క్రియేష‌న్స్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వం్శీ తాడికొండ‌
సినిమాటోగ్ర‌ఫీ: క‌న్న‌య్య సిహెచ్‌.
మ్యూజిక్‌: బ‌ల్గ‌నిన్‌
ఎడిటింగ్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్‌రెడ్డి
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ‌ర‌ణ్ అడ్డాల‌
పీఆర్వో: వంేశీ-శేఖ‌ర్‌
లిరిక్స్‌: భాస్క‌ర‌భ‌ట్ల‌, సురేష్ బ‌నిశెట్టి, వాసు వ‌ల‌బోజు
కొరియోగ్ర‌ఫీ: అనేష్‌
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments