Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక కోసం చేపలకూర.. అద్దిరిపోయిందన్నాడు.. ఎవరు?

మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా

Webdunia
గురువారం, 10 మే 2018 (18:21 IST)
మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా వున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపించడంతో.. తదుపరి సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. 
 
ఈ సందర్భంగా మెగా హీరోయిన్, తన సోదరి నిహారిక కోసం చెర్రీ స్వయంగా చేపలకూర చేశాడు. అంతేకాకుండా ఆ చేపల కూరను తానే తయారు చేశానని.. టేస్ట్ అదిరిపోయిందని.. టేస్ట్ చూస్తూ చెర్రి చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments