Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భరత్ అనే నేను" రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాను....

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట

Webdunia
గురువారం, 10 మే 2018 (17:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఫలితంగా మే 5వ తేదీ నాటికి రూ.190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అటు తమిళనాడులో కూడా ఈ చిత్రం కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారని సమాచారం.
 
అంతకుముందు, బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రామ్ చరణ్ రంగస్థలం ఉండేది. ఈ చిత్రాన్ని భరత్ అనే నేను చిత్రం అధికమించడమే కాకుండా, సరికొత్త రికార్డులు సష్టించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments