Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భరత్ అనే నేను" రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాను....

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట

Webdunia
గురువారం, 10 మే 2018 (17:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఫలితంగా మే 5వ తేదీ నాటికి రూ.190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అటు తమిళనాడులో కూడా ఈ చిత్రం కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారని సమాచారం.
 
అంతకుముందు, బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రామ్ చరణ్ రంగస్థలం ఉండేది. ఈ చిత్రాన్ని భరత్ అనే నేను చిత్రం అధికమించడమే కాకుండా, సరికొత్త రికార్డులు సష్టించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments