Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భరత్ అనే నేను" రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాను....

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట

Webdunia
గురువారం, 10 మే 2018 (17:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఫలితంగా మే 5వ తేదీ నాటికి రూ.190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అటు తమిళనాడులో కూడా ఈ చిత్రం కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారని సమాచారం.
 
అంతకుముందు, బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రామ్ చరణ్ రంగస్థలం ఉండేది. ఈ చిత్రాన్ని భరత్ అనే నేను చిత్రం అధికమించడమే కాకుండా, సరికొత్త రికార్డులు సష్టించనుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments