Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవికృష్ణ వడిలో కూర్చున్న చైత్ర, బుడగ పగిలింది: శ్రీముఖిపై ట్రోల్స్

ఐవీఆర్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (15:40 IST)
గేమ్ షోలు ఈమధ్య కాలంలో విపరీతంగా వెగటు పుట్టిస్తున్నాయంటూ చాలామంది చెప్పుకుంటున్న మాట. తాజాగా యాంకర్ శ్రీముఖి హోస్టుగా చేస్తున్న ఓ షోలో కూడా ఇదే జరిగింది. బుల్లితెర స్టార్ కపుల్ నటుడు రవికృష్ణ, చైత్ర రాయ్ జంటగా చేసిన ఓ టాస్క్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
 
ఇంతకీ ఆ షో ఏంటయా అంటే... రవికృష్ణ కుర్చీలో కూర్చుంటాడు. చైత్ర బుడగలను తీసుకుని వచ్చి అతడి వడిలో వేసి ఆ బుడగపై కూర్చుని గట్టిగా నొక్కుతూ పగలగొట్టాలి. పగిలేవరకూ అతడి ఒడిలో వున్న బుడగులను గట్టిగా నులుముతూ వుండాలి. ఈ టాస్క్ చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.
 
రేటింగ్ కోసం ఇలాంటి జుగుప్సాకరమైన షోలను చూపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫన్ షో వల్ల వచ్చేది ఆనందం కాదు వెగటు అంటూ మండిపడుతున్నారు. అసలు పిల్లలు ఇలాంటి టాస్క్ చూస్తే ఏమవుతారో అంటూ విమర్శిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

భార్యల వివాహేతర సంబంధాలు, భర్తలను చంపడం ఎందుకు? విడాకులు తీసుకోవచ్చు కదా?

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. ఏంటది?

డీఎస్సీ నోటిఫికేషన్‌- 42 ఏళ్ల నుంచి 44కి వయోపరిమితి పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments