Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై లవ కుశ'కు యు/ఏ సర్టిఫికేట్... మరో బ్లాక్ బస్టర్ ఖాయమట...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే,

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:19 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ చిత్రం ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోగా, తాజాగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
 
ఇందులోభాగంగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు... ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని... మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments