Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై లవ కుశ'కు యు/ఏ సర్టిఫికేట్... మరో బ్లాక్ బస్టర్ ఖాయమట...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే,

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:19 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ చిత్రం ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోగా, తాజాగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
 
ఇందులోభాగంగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు... ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని... మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 
 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments