Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు: బెల్లంకొండ సురేష్, హీరో శ్రీనివాస్ పైన కేసు

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:12 IST)
టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ పైన ఆయన కుమారుడు, హీరో శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. తను ఇచ్చిన డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ వద్ద బెల్లంకొండ సురేష్ 2018-19లో రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నారనీ, గోపీచంద్ మలినేనితో సినిమా తీయబోతున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. ఐతే ఎన్నాళ్లకీ సినిమా ప్రారంభం కాకపోగా... తన డబ్బులు తిరిగి తనకు ఇవ్వాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు కోర్టుకి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments