Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 రోజుల్లో "బ్రహ్మాస్త" అంత కలెక్ట్ చేసిందా?

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (14:57 IST)
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆయన భార్య అలియా భట్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి వారు కలిసి నటించిన చిత్రం "బ్రహ్మాస్త్ర". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదైన రెండు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.160 కోట్లను వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ వారానికి ఈ సంఖ్య రూ.250 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 
 
"బ్రహ్మాస్త్ర" సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో రెండు రోజుల్లో బాక్సాఫీస్ రూ.160 కోట్ల వసూళ్లును నమోదు చేసిందంటూ ఓ గ్రాపిక్ ఇమేజ్‌ను పోస్టో చేసింది. హిందీ వెర్షన్‌కు డబ్బింగ్‌గా తమిళనాడులో విడుదలకాగా, అక్కడ కూడా "బ్రహ్మాస్త్ర" సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. రూ.1.20 కోట్లను మొదటిరోజే రాబట్టింది. 
 
తమిళనాటు ఓ బాలీవుడ్ చిత్రానికి వచ్చిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు ఇదేనని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments