Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బ్రహ్మాస్త్ర'' నుంచి లోగో విడుదల.. (వీడియో)

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (15:26 IST)
బ్రహ్మాస్త్ర సినిమా నుంచి తెలుగు లోగో విడుదలైంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లోగో బాలీవుడ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు లోగోను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 
 
ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని జక్కన్న ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
కాగా బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత అన్ని ఇండస్ట్రీస్‌లో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోవలో బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర' అనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
 
''ఈ వీడియోలో బ్రహ్మాస్త్రం గురించి.. రణ్‌వీర్ కపూర్ అడుగుతుంటాడు. దానికి నాగార్జున అదే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా నింపుకున్న అద్వితీయ అస్త్రం బ్రహ్మాస్త్రం గురించి చెబుతాడు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments