Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తులో శ్రియతో అప్పటి రాత్రులు, వైరల్ అవుతున్న పిక్ (video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:03 IST)
శ్రియ శరన్ పెళ్లి చేసుకుని హాయిగా తన భర్తతో కాపురం చేసుకుంటూ వుంది. ఐతే ఇప్పుడామె గురించిన ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే.. బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో శ్రియతో కలిసి వున్న ఓ ఫొటోను షేర్ చేశాడు.
 
అది కూడా శ్రియ భుజం మీద చేయి వేసి ఉన్న తన ఫొటో, పైగా ఆ ఫోటోతో పాటు `తాగిన మత్తులో అప్పటి రాత్రులు` అంటూ కామెంట్ చేసి మరీ హీటెక్కించాడు. అంతేకాదు ఈ ఫొటో లండన్‌లో తీసినదని చెప్పాడు. ఇలా చెప్పి ప్రస్తుతం ఆయన ఏమి ఆశించాడో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
 
ఏమయ్యా, శ్రియ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుంటే తాగిన రాత్రులు అంటూ ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకంటూ మండిపడుతున్నారు. శ్రియ భర్త కనుక ఈ ఫోటో చూస్తే ఎలా ఫీలవుతాడో అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments