Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20లక్షలు వద్దనుకున్న వరుణ్.. పార్టీ చేసుకున్న రాహుల్.. పునర్నవి..?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (10:49 IST)
టాలీవుడ్ తారలతో బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ సందడిగా ముగిసింది. టాప్ ఫైవ్‌లో మొదట అలీ రెజా ఎలిమినేట్‌ కాగా.. ఆ తర్వాత నాగార్జున రూ.10లక్షలు ఆఫర్‌ ఉందని... ఎవరైనా వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చని కోరగా ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత మరో రూ.10లక్షలు కలిపి, మొత్తం రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వరుణ్‌ సందేశ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. 
 
దీంతో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో తన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తనని ఇన్నిరోజుల పాటు ప్రోత్సహిస్తూ వచ్చిన తన అభిమానులు, ప్రేక్షకుల కోసమే తాను రూ.20లక్షలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు.. 20 లక్షలు అలా తీసుకుని ఉంటే తనపై వారు చూపించిన అభిమానానికి విలువ ఉండదని వరుణ్‌ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ తెలుగు 3 టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. టైటిల్‌ను గెలిచిన సందర్భంగా రాహుల్, వరుణ్ పార్టీ చేసుకున్నారు. వారిద్దరి ఫోటోలను, వీడియోను పునర్నవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్, వరుణ్‌లు ఒకరిమీద ఒకరు పడుతూ.. బ్రోమాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments