Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (16:40 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాగర్ కె చంద్ర కాంబినేషన్‌లో నిర్మితమైన "భీమ్లా నాయక్" చిత్రం వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విడుదల తేదీకి ఒక్కరోజు ముందుగా అంటే ఫిబ్రవరి 24వ తేదీన అమెరికా, కెనడా దేశాల్లో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాల్లో ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. జనవరి 12వ తేదీన రిలీజ్ కావాల్సివుండగా, అనివార్య కారణాల రీత్యా చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments