అమూల్యకు తోడుగా బంటూ వచ్చినట్టున్నాడు: పూజా హెగ్దె ట్వీట్

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:26 IST)
అలవైకుంఠపురం జోడీ అల్లు అర్జున్-పూజా హెగ్దె కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ నెల 25న పూజా హెగ్దెకి కరోనా సోకింది. దీనితో ఆమె హోం ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
ఇంతలో అల్లు అర్జున్ తనకు కరోనా సోకిందంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అయ్యారు. టేక్ కేర్ #Anna అనే ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పైన పూజా హెగ్దె వెరైటీగా అల వైకుంఠపురం చిత్రంలోని పాత్రల పేర్లతో స్పందించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments