Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ ఎందుకు?

'నందమూరి హీరో బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ టీజర్ డైలాగులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు నెట్లో ప్యారడీలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగును

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (12:21 IST)
'నందమూరి హీరో బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ టీజర్ డైలాగులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు నెట్లో ప్యారడీలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగును తాజాగా తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి 'ఆనందో బ్రహ్మ' టీమ్ కూడా వాడుకుంటోంది.
 
ఈ సినిమా కొత్త ప్రోమోలో అన్నా రెండు బాల్కని టిక్కెట్లు కావాలి ఆనందో బ్రహ్మ సినిమా చూడాలి అంటూ షకలక శంకర్ వాయిస్ వస్తోంది. బాలయ్య వాయిస్ వినిపించే చోట జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ వాయిస్ వినిపించడం ఏమిటని బాలయ్య ఫైర్ అవుతున్నారు. 
 
అయితే షకలక శంకర్ వల్ల తమ 'పైసా వసూల్' సినిమాకు మరింత ప్రమోషన్ జరుగుతోందంటూ సినీ యూనిట్ సభ్యులు పండగ చేసుకుంటున్నారు. కాగా పైసా వసూల్ ఆడియో ఆగస్టు 17న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments