మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిరమ్మ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:48 IST)
balakrishan-mahesh
ఇటీవ‌లే అనారోగ్యంతో కాలం చేసిన మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిరమ్మకు నేడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు అర్పించారు. అక్టోబ‌ర్ 8వ తేదీ శ‌నివారంనాడు 11వ రోజున ఇందిరమ్మ కుటుంబ స‌భ్యులు క‌ర్మ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ హాజ‌రై కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. మ‌హేష్‌బాబుతో వారి అమ్మ‌గారి గురించి పూర్తివివ‌రాలు తెలుసుకున్నారు. అనంత‌రం బాల‌కృష్ణ ఆమె ఫొటోకు న‌మ‌స్క‌రించి నివాళుర్పించారు.
 
mahesh nivali
11వ రోజు వేడుకలో ఇందిరమ్మ గారికి నివాళులు అర్పించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ,  మహేష్ బాబు, ఆయ‌న కుటుంబ సభ్యులు అంద‌రూ పాల్గొన్నారు. జి. ఆదిశేష‌గిరిరావు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించారు. ప‌రిమితంగా 11వ‌రోజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
 
krishna-adiseshagirao
కృష్ణ అభిమానులు కూడా వివిధ ప్రాంతాల‌లో త‌గు విధంగా ఇందిరాదేవీని త‌ల‌చుకుంటూ నివాళులర్పిస్తూ అన్న‌దాన కార్య‌క్రమాలు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments