Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిరమ్మ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:48 IST)
balakrishan-mahesh
ఇటీవ‌లే అనారోగ్యంతో కాలం చేసిన మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిరమ్మకు నేడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు అర్పించారు. అక్టోబ‌ర్ 8వ తేదీ శ‌నివారంనాడు 11వ రోజున ఇందిరమ్మ కుటుంబ స‌భ్యులు క‌ర్మ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ హాజ‌రై కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. మ‌హేష్‌బాబుతో వారి అమ్మ‌గారి గురించి పూర్తివివ‌రాలు తెలుసుకున్నారు. అనంత‌రం బాల‌కృష్ణ ఆమె ఫొటోకు న‌మ‌స్క‌రించి నివాళుర్పించారు.
 
mahesh nivali
11వ రోజు వేడుకలో ఇందిరమ్మ గారికి నివాళులు అర్పించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ,  మహేష్ బాబు, ఆయ‌న కుటుంబ సభ్యులు అంద‌రూ పాల్గొన్నారు. జి. ఆదిశేష‌గిరిరావు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించారు. ప‌రిమితంగా 11వ‌రోజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
 
krishna-adiseshagirao
కృష్ణ అభిమానులు కూడా వివిధ ప్రాంతాల‌లో త‌గు విధంగా ఇందిరాదేవీని త‌ల‌చుకుంటూ నివాళులర్పిస్తూ అన్న‌దాన కార్య‌క్రమాలు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments