Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు... 100శాతం సీటింగ్‌కు ఓకే

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాంతి సీటింగ్‌కు అనుమతి ఇచ్చింది. శుక్రవారం నుంచి 100 శాతం సీటింగ్‌‍తో సినిమాలను ప్రదర్శించుకోవ్చని తెలిపింది. అయితే, కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు విధిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్", వరుణ్ తేజ్ "గని" చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ తర్వాత  "సర్కారువారి పాట", "ఆర్ఆర్ఆర్", "రాధేశ్యామ్" వంటి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments