Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు... 100శాతం సీటింగ్‌కు ఓకే

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాంతి సీటింగ్‌కు అనుమతి ఇచ్చింది. శుక్రవారం నుంచి 100 శాతం సీటింగ్‌‍తో సినిమాలను ప్రదర్శించుకోవ్చని తెలిపింది. అయితే, కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు విధిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్", వరుణ్ తేజ్ "గని" చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ తర్వాత  "సర్కారువారి పాట", "ఆర్ఆర్ఆర్", "రాధేశ్యామ్" వంటి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments