Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు... 100శాతం సీటింగ్‌కు ఓకే

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వంద శాంతి సీటింగ్‌కు అనుమతి ఇచ్చింది. శుక్రవారం నుంచి 100 శాతం సీటింగ్‌‍తో సినిమాలను ప్రదర్శించుకోవ్చని తెలిపింది. అయితే, కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు విధిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్", వరుణ్ తేజ్ "గని" చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ తర్వాత  "సర్కారువారి పాట", "ఆర్ఆర్ఆర్", "రాధేశ్యామ్" వంటి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments