Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నిశ్శబ్ధం'' కోసం స్వీటీ పెయింటింగ్.. ఇన్‌స్టాలో 3 మిలియన్ల ఫాలోవర్స్

Webdunia
బుధవారం, 6 మే 2020 (12:14 IST)
Anushka shetty
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుంకుంది. సూపర్ సినిమా నుంచి సింగం సినిమా వరకూ, అరుంధతి నుంచి రుద్రమదేవి సినిమా వరకూ.. క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది. విభిన్న పాత్రలు పోషిస్తూ.. అభిమానులను ఆమె ఆకట్టుకుంటోంది. 
 
ఇక ఈ భామ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా కూడా ఇ‌న్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఏది ఏమైనా కానీ 3 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం విశేషం. ఇక తాజాగా అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో పెయింటింగ్ వేస్తున్న ఫోటో అభిమానులతో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
అంతేకాకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఉండాలని అభిమానులను కోరడం జరిగింది. అంతేకాకుండా మీ ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments