Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నిశ్శబ్ధం'' కోసం స్వీటీ పెయింటింగ్.. ఇన్‌స్టాలో 3 మిలియన్ల ఫాలోవర్స్

Webdunia
బుధవారం, 6 మే 2020 (12:14 IST)
Anushka shetty
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుంకుంది. సూపర్ సినిమా నుంచి సింగం సినిమా వరకూ, అరుంధతి నుంచి రుద్రమదేవి సినిమా వరకూ.. క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది. విభిన్న పాత్రలు పోషిస్తూ.. అభిమానులను ఆమె ఆకట్టుకుంటోంది. 
 
ఇక ఈ భామ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా కూడా ఇ‌న్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఏది ఏమైనా కానీ 3 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం విశేషం. ఇక తాజాగా అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో పెయింటింగ్ వేస్తున్న ఫోటో అభిమానులతో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
అంతేకాకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఉండాలని అభిమానులను కోరడం జరిగింది. అంతేకాకుండా మీ ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments