Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోక సుందరి శ్రీదేవికి ఏయన్నార్ జాతీయ అవార్డు

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (12:51 IST)
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవికి అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు వరించింది. 2018 సంవత్సరానికిగాను ఈ దివంగత నటికి ఏయన్నార్ అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే, 2019 సంవత్సరానికి కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఈ సంవత్సరానికి బాలీవుడ్ అగ్రనటి రేఖకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. 
 
నిజానికి ప్రతి యేటా అక్కినేని ఫ్యామిలీ ఏయన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక్కో సెల‌బ్రిటీని ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు. ఇందులోభాగంగా, గత 2017లో రాజ‌మౌళికి ఏఎన్ఆర్ అవార్డు దక్కింది. తాజాగా శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశారు. 
 
ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. అలాగే, ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments