Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్‌ దర్జాలో అనసూయ భరద్వాజ్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (14:38 IST)
కమెడియన్ సునీల్ ప్రస్తుతం హీరోగా మరియు విలన్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇదే సినిమాలో అనసూయ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలిసిందే. 
 
అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. సునీల్ హీరోగా దర్జా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ కథను అందిస్తున్నారు.
 
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సునీల్‌కు జోడీగా అనసూయ భరద్వాజ్ నటించబోతోందని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అనసూయను సంప్రదించారట. అనసూయ ఓకే చెబితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా ఉందట. మరి అనసూయ ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments