Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (17:47 IST)
బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మికి గత నెలలో మైనర్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో రష్మీకి ఏమైందంటూ ఆమె అభిమానులు పరేషాన్ అయ్యారు. అదేసమయంలో తనకు జరిగిన సర్జరీపై ఆమె ఓ పోస్టు చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
"ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు, సుమారు 5 రోజుల్లోనే నా శరీరంలోనే హిమోగ్లోబిన్ శాంతి తొమ్మిదికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరిగిందో అర్థం లేదు. తీవ్రమైన భుజం నొప్పి, అకాల రక్తస్రావంతో ఇబ్బందిపడుతూ వచ్చాను. ఈ కారణంగా గత నెల 29వ తేదీ నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరా. ఏప్రిల్ 18వ తేదీన చిన్నపాటి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నా. మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలి అని ఆమె తన ఇన్‌‌స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు సర్జరీకి ముందు దిగిన ఫోటలను కూడా జతచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments