Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీతో బర్త్ డే పార్టీ.. ఫ్యామిలీతో ట్రిప్పేసిన రంగమ్మత్త..

సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:43 IST)
సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందోనని ట్వీట్ చేసింది. 
 
మరోవైపు ప్రముఖ యాంకర్లు రష్మికి, అనసూయ పార్టీ చేసుకున్నారు. రష్మి బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ ట్వీట్ పెట్టి అనసూయ అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో దుమ్ము రేపుతున్నాయి. 
 
రష్మీతో తన బంధం దృఢంగా మారిపోయిందని.. మమ్మల్ని చూస్తే మెంటల్ అనుకుంటారని.. ఇద్దరికీ ఎన్నో థెరపీస్ పూర్తైన తాము చాలా క్రేజీగా మారిపోయామని తెలిపారు. హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ రష్మికి అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అనసూయ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments