Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు హీరోయిన్లను ఆ దృష్టితో చూస్తారు: మహేష్ హీరోయిన్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:35 IST)
ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్ అమృతా రావు. 'అతిథి' చిత్రంలో ఈమె నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ చిత్రం సెట్స్‌పై ఉన్నపుడు వచ్చిన ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె సంచలన కామెంట్స్ చేసింది. ప్రిన్స్ మహేష్‌ బాబుపై మనస్సు పారేసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, హీరోయిన్లను వస్తువుల్లాగా చూస్తారని వాపోయింది. 
 
టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను వస్తువుల్లా చూస్తారని, వాళ్లు తెరపై హీరోయిన్ల పాత్రలను ఆవిష్కరించే విధానం తనకు నచ్చదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ కారణంగానే అతిథి తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదని వ్యాఖ్యానించింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో మహేష్ కుటుంబంతో బాగా క్లోజ్ అయ్యానని చెప్పింది. కొన్నిసార్లు మహేష్ ఇంటి నుంచే భోజనం వచ్చేదని ఆమె తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments