Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీసీకి 'బిగ్ బి' విరాళం ... రూ.1.80 కోట్ల విలువైన ఓచర్లు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (10:47 IST)
కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనవంతగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ రంగంలోకిని పేద సినీ కళాకారులను ఆదుకున్నారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు కూడా తన వంతు సాయంచేశారు. ఇందులోభాగంగా రూ.1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్‌లు ఓచర్లను పంపించారు. 
 
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'అమితాబ్‌గారు, ఒక్కొక్కటి రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని పంపిణీ చేయనున్నాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు 'బిగ్ బీ'కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు" అని చిరంజీవి తన ట్వీట్ ఖాతాలో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments