Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మెగా ప్రిన్సెస్"కోసం.. అపోలోకు చేరిన అల్లు అర్జున్ దంపతులు..

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (14:28 IST)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య అల్లు స్నేహ రెడ్డితో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌ వెళ్లారు. అక్కడ రామ్ చరణ్, ఉపాసనల బేబీని చూసేందుకు సందర్శించారు. 
 
మంగళవారం తెల్లవారుజామున చెర్రీ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అపోలోకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఆసుపత్రిలో చెర్రీ దంపతులను కలిశారు.
 
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే... మెగా అభిమానులు చెర్రీ-ఉపాసన పాపకు ముద్దుగా "మెగా ప్రిన్సెస్" అని పేరు పెట్టారు. ఈ పేరు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments