Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోట్ల కబ్‌కు చేరువగా అల వైకుంఠపురములో

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (16:25 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నింటిలోకెల్లా ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంల ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ అంటే గత ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి రూ.200 కోట్ల కబ్బులో అడుగుపెట్టే దిశగా దూసుకెళుతోంది. 
 
ఏరియాల వారీగా ఈ చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే, నిజాం రూ.28.84 కోట్లు, సీడెడ్ రూ.15.45 కోట్లు, వైజాగ్ రూ.15.01 కోట్లు, గుంటూరు రూ.8.58 కోట్లు, ఈస్ట్ రూ.8.12 కోట్లు, వెస్ట్ రూ.6.40 కోట్లు, కృష్ణా రూ.7.40 కోట్లు, నెల్లూరు రూ.3.50 కోట్లు, ఏపీ అండ్ తెలంగాణ రూ.93.3 కోట్లు, కర్నాటక రూ.9.3 కోట్లు, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.25 కోట్లు, యూఎస్ రూ.9.0 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.3.25 కోట్లు కాగా, మొత్తం షేర్ రూ.118.1 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments