Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ!

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (17:35 IST)
Rajamouli, Allu Arjun
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇక‌పై పాన్ ఇండియా సినిమాల‌నే తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ఈనెల 25న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేస్‌బాబుతో సినిమాకు రెడీ అయ్యారు. ఆ చిత్రానికి సంబంధించిన ప‌నుల‌న్నీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కీర‌వాణి చూసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్‌తో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై రాజ‌మౌళి క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా మ‌రికొంత‌మంది స్టార్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తాన‌ని సూచాయిగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్ర‌మోష‌న్‌లో చెప్పాడు.
 
ప్ర‌స్తుతం అల్లు అర్జున్ `పుష్ప‌2` సినిమాతో బిజీగా వున్నాడు. దీనికోసం మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డానికి రెడీ అయ్యాడు. ఇదిలా వుండ‌గా, ఇటీవ‌లే బాలీవుడ్ దిగ్గ‌జం సంజ‌య్‌లీలా బ‌న్సాలీతో అల్లు అర్జున్ స‌మావేశ మ‌య్యారు. దీని ప‌ర్యావ‌సానం ఓ భారీ ప్రాజెక్ట్‌కే అని అర్థ‌మ‌వుతుంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments