Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు 'బిల్లా'లు ఒకేచోట.. కలిసి రెండు గంటల పాటు..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:54 IST)
'బాహుబలి' తర్వాత విడుదల కానున్న ప్రభాస్ మూవీ 'సాహో' షూటింగ్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్‌తో జతకడుతున్నారు. భారీ యాక్షన్ మూవీగా యువ దర్శకుడు సుజిత్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. 
 
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినందున ఆ సమయంలోపు పూర్తి చేయడానికి అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' సెట్స్‌ను సడెన్‌గా విజిట్ చేయడానికి ఒక స్టార్ హీరో వచ్చారు. ఆయన ఎవరో కాదు తమిళ్ 'బిల్లా' అజిత్.
 
తమిళ స్టార్ హీరో అజిత్ 'సాహో' సెట్స్‌కు రాగానే ప్రభాస్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ సెట్స్‌లో రెండు గంటలకు పైగా సరదాగా కాలం గడిపారట. మంచి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో అజిత్, 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య మరో పోలిక ఏమిటంటే, ప్రభాస్ తెలుగులో 'బిల్లా' సినిమా చేస్తే, తమిళంలో 'బిల్లా'గా అజిత్ నటించారు. ఇక్కడి నుండి నేరుగా అజిత్ 'మరక్కార్' చిత్రం షూటింగ్ సెట్స్‌ను కూడా సందర్శించారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments