Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్య మీనన్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించేనా?

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (08:38 IST)
ఐశ్వర్య మీనన్ మలయాళ భామ. 2012లో ఓ తమిళ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మాలీవుడ్, శాండల్‌‍వుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లోనే మలయాళం, కన్నడ చిత్ర సీమల్లో మెరిసింది. ఇపుడు తెలుగులో రెండో చిత్రంలో నటిస్తున్నారు. 
 
ఐశ్వర్య మీనన్.. "స్పై" చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. నిఖిల్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ఆయన జోడీగా కనిపిచించారు. అయితే, ఈ సినిమా పరాజయంపాలుకావడంతో ఆమె గురించి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు కొంత విరామం తర్వాత మళ్లీ కార్తికేయతో జోడీకట్టింది. 
 
కార్తికేయ హీరోగా "భజే వాయు వేగం" అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. యూవీ కాన్సెప్ట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ నిలదొక్కుకోవచ్చని ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ఉంది. మరి ఆమె ముచ్చటను ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చుతుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments